Tuesday 6 August 2019

ఏపీఎస్‌పీడీసీఎల్ - 5107 విద్యుత్ స‌హాయ‌కుల పోస్టులు (చివ‌రితేది: 17.08.19)

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌)... డిస్కం పరిధిలోని 8 జిల్లాల‌ గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్తు సహాయకుల‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు...* ఎన‌ర్జీ అసిస్టెంట్ (జూనియ‌ర్ లైన్‌మ‌న్ గ్రేడ్ 2)మొత్తం ఖాళీలు: 5107సర్కిళ్ల‌వారీ ఖాళీలు: విజ‌య‌వాడ‌-637, గుంటూరు-632, ఒంగోలు-641, నెల్లూరు-577, తిరుప‌తి-684, క‌డ‌ప‌-611, క‌ర్నూలు-658, అనంత‌పురం-667.అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా ఇంట‌ర్ వొకేష‌నల్ ఉత్తీర్ణ‌త‌. పురుషులు మాత్ర‌మే అర్హులు.వ‌య‌సు: 01.07.2019 నాటికి 18-35 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: అక‌డ‌మిక్ మెరిట్, పోల్ క్లైంబింగ్‌, మీట‌ర్ రీడింగ్, సైక్లింగ్ టెస్టుల ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200చివ‌రితేది17.08.2019
 
 

No comments:

Post a Comment