Sunday 29 December 2019

ఇండియా పోస్ట్‌లో స్టాఫ్ కార్ డ్రైవ‌ర్లు(చివ‌రితేది: 15.01.2020)

నాగ్‌పూర్‌లోని ఇండియా పోస్ట్ కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* స్టాఫ్ కార్ డ్రైవ‌ర్లుమొత్తం ఖాళీలు: 03.అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్, లైట్ అండ్ హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు క‌లిగి ఉండాలి.ఎంపిక విధానండ‌్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజంలో ప‌రిజ్ఞానం ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆఫ్‌లైన్‌.చిరునామా: మేనేజ‌ర్‌(గ్రూప్‌-ఏ), మెయిల్ మోటార్ స‌ర్వీస్‌, జీపీఓ కాంపౌండ్‌, సివిల్ లైన్స్‌, నాగ్‌పూర్‌-440001.
 
 

సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌, హైద‌రాబాద్ (చివ‌రితేది: 08.02.19)

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఎస్‌పీఎంసీఎల్‌)కి చెందిన హైద‌రాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..మొత్తం ఖాళీలు29పోస్టులు-ఖాళీలుజూనియ‌ర్ టెక్నీషియ‌న్‌(ప్రింటింగ్‌)-26, ఫైర్‌మెన్‌(రిసోర్స్ మేనేజ్‌మెంట్‌)-03.అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌, నిర్ధేశించిన శారీర‌క ప్ర‌మాణాలు.వ‌య‌సు18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం01.01.2020.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 08.02.2020.
 
 

Wednesday 25 December 2019

మే 5,6,7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్, అగ్రికల్చర్ ఎంసెట్ 9, 11 తేదీల్లో

రాష్ట్రంలోని వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరంలో (2020-21) ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను డిసెంబర్ 24న తెలంగాణ ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. అనంతరం ఆ వివరాలను మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణతో కలసి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీలాసెట్, పీజీఈసెట్ నిర్వహణ తేదీలను కూడా ప్రకటించారు. మే 2వ తేదీన ఈసెట్‌తో ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవుతాయని, అదే నెలలో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు. జూలై నెలాఖరులోగా అన్ని కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలను పూర్తి చేస్తామని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని వివరించారు. ఆయా కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన ఇంటర్మీడియట్ ఫలితాలు సకాలంలోనే వస్తుండగా, డిగ్రీ కోర్సుల పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించి, ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు లేఖలు రాస్తామని వివరించారు. గతంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు (లాసెట్ ద్వారా) ఆలస్యం కాగా, న్యాయ విద్య కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్లకు అనుబంధ గుర్తింపు నేపథ్యంలో ఈసారి వాటిని కూడా సకాలంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అభ్యర్థులను బట్టి సెషన్స్ :ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్యను బట్టి సెషన్ల సంఖ్య ఉంటుందని పాపిరెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను 5 సెషన్లలో నిర్వహిస్తామని, ఒక్కో సెషన్‌లో 50 వేల మందికి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గతేడాది ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1,42,210 మంది దరఖాస్తు చేసుకున్నారని, దాన్ని బట్టి ఈసారి 1.5 లక్షల్లోపు దరఖాస్తులు వస్తే 6 సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్‌ను అభ్యర్థుల సంఖ్యను బట్టి 3 లేదా 4 సెషన్లలో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తులు 50 వేలు దాటితే 23తోపాటు 24న కూడా నిర్వహిస్తామని చెప్పారు. గతేడాది ఈ సెట్స్ నిర్వహించిన యూనివర్సిటీలకే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెట్స్ కన్వీనర్లను త్వరలోనే నియమిస్తామన్నారు.

నిమిషం నిబంధన యథాతథం..ఎంసెట్ తదితర సెట్స్ నిర్వహణలో నిమిషం నిబంధన యథావిధిగా ఉంటుందని పాపిరెడ్డి చెప్పారు. ఎంసెట్ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వికలాంగులకు పరీక్ష ఫీజు తగ్గింపు అంశాన్ని ఆయా సెట్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చిలో సెట్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని తెలిపారు.

ఈసారి నేషనల్ పూల్ లేదు..ఇంజనీరింగ్‌లో ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలన్న నిబంధన ఈసారి లేదన్నారు. రాష్ట్ర సెట్స్ ద్వారానే ప్రవేశాలు చేపడతామన్నారు. ఒకవేళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ప్రవేశాలు చేపట్టాలని తప్పనిసరి చేస్తే దాన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఏడాది ముందుగానే ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

2020 మే నెలలో నిర్వహించే సెట్స్ తేదీలు :
తేదీ
సెట్
నిర్వహణ యూనివర్సిటీ
2
ఈసెట్
జేఎన్టీయూ(హెచ్)
5 ,6, 7
ఎంసెట్
జేఎన్టీయూ(హెచ్) (ఇంజనీరింగ్)
9, 11
ఎంసెట్
జేఎన్టీయూ(హెచ్) (అగ్రికల్చర్)
13 నుంచి
పీఈసెట్
మహత్మాగాంధీ యూనివర్సిటీ
20, 21
ఐసెట్
కాకతీయ యూనివర్సిటీ
23
ఎడ్‌సెట్
ఉస్మానియా యూనివర్సిటీ
25
లాసెట్
ఉస్మానియా యూనివర్సిటీ
25
పీజీ లాసెట్
ఉస్మానియా యూనివర్సిటీ
27 నుంచి 30 వరకు
పీజీఈసెట్
ఉస్మానియా యూనివర్సిటీ

దిల్లీ పోలీస్‌లో 649 హెడ్ కానిస్టేబుల్ ఖాళీలు (చివ‌రితేది: 27.01.2020)

దిల్లీ పోలీస్ విభాగం దేశ‌వ్యాప్తంగా అర్హులైన స్త్రీ, పురుష‌ అభ్య‌ర్థుల నుంచి కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* హెడ్ కానిస్టేబుల్‌మొత్తం ఖాళీలు: 585(డిపార్ట్‌మెంట‌ల్ మిన‌హాయించి)అర్హ‌త‌సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌/ స‌ంబంధిత స‌బ్జెక్టులో నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్‌(ఎన్‌టీసీ), టైపింగ్‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌.వ‌య‌సు01.07.2019 నాటికి 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానంరాత‌ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభండిసెంబ‌రు 28.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: జ‌న‌వ‌రి 27, 2020.
 
 

డీజిల్ లోకో మోడ్ర‌నైజేష‌న్ వ‌ర్క్స్‌లో ఖాళీలు (చివ‌రితేది: 08.01.2020)

భార‌త ప్ర‌భుత్వ రైల్వే సంస్థ‌కి చెందిన ప‌టియాలాలోని డీజిల్ లోకో మోడ్ర‌నైజేష‌న్ వ‌ర్క్స్ కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* స్టెనోగ్రాఫ‌ర్‌* మొత్తం ఖాళీలు: 16అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త, టైపింగ్ స్కిల్స్‌.వ‌య‌సు: 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ, టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఆధారంగా.ఇంట‌ర్వ్యూ తేది: 08.01.2020.వేదిక‌: డిప్యూటీ చీఫ్ ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్‌, డీఎండ‌బ్ల్యూ/ ప‌టియాలా.
 

ఇండియ‌న్ ఆర్మీలో ట్రేడ్స్‌మెన్ మేట్ ఖాళీలు (చివ‌రితేది: 12.01.2020)

ఇండియ‌న్ ఆర్మీకి చెందిన 17, 23 అమ్యునీషియ‌న్ డిపోట్‌లు కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి.వివ‌రాలు..* మొత్తం ఖాళీలు: 108పోస్టులు-ఖాళీలు: ట‌్రేడ్స్‌మెన్ మేట్‌-62, ఫైర్‌మెన్‌-35, జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్-09, ఎంటీఎస్‌-02.అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత స్కిల్స్‌.వ‌య‌సు: 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, టైపింగ్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌(పీఈటీ) ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 12.01.2020.చిరునామా: Commandant, 23 Field Ammunition Depot, PIN-909723, C/o 56 APO.
 

సౌత్ వెస్ట్ర‌న్ రైల్తేలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా ఖాళీలు (చివ‌రితేది: 20.01.2020)

హుబ్లీ(క‌ర్ణాట‌క‌) ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న సౌత్ వెస్ట్ర‌న్ రైల్వే(ఎస్‌డ‌బ్ల్యూఆర్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...మొత్తం ఖాళీలు: 10పోస్టులు: స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా పోస్టులుఅర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, ఐటీఐ ఉత్తీర్ణ‌త‌, ఎన్‌సీవీటీ స‌ర్టిఫికెట్‌.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, స్కౌట్స్ అండ్ గైడ్స్ స‌ర్టిఫికెట్ల‌ ఆధారంగా.చివ‌రితేది: 20.01.2020.చిరునామా: సౌత్ వెస్ట్ర‌న్ రైల్వే, రైల్ సౌధ‌, వెస్ట్ వింగ్‌, గ‌ద‌గ్ రోడ్‌, హుబ్లీ-580020.
 

దేవాదాయ-ద‌ర్మాదాయ శాఖ‌, బాస‌ర‌లో ఖాళీలు (చివ‌రితేది: 23.01.2020)

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన దేవాదాయ-ద‌ర్మాదాయ శాఖ నిర్మ‌ల్ జిల్లాలోని శ్రీ జ్ఞాన స‌ర‌స్వ‌తి దేవ‌స్థానం, బాస‌ర‌లో కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం ఖాళీలు: 04పోస్టులు-ఖాళీలు: అర్చ‌క‌-02, ప‌రిచారిక‌-01, స‌హాయ వంటాచార్యులు-01.అర్హత‌: అర్చ‌క ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త‌, ఉత్స‌వములు, పూజ‌ల‌కు, నిత్య కైంక‌ర్య‌ముల‌లో మంత్ర‌ముల‌ను, శ్లోక‌ముల‌ను దోష‌ర‌హిత‌ముగా వ‌ల్లించు సామ‌ర్థ్యం.వ‌య‌సు: 18-38 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 23.01.2020.చిరునామా: కార్య‌నిర్వ‌హ‌ణాధికారి, శ్రీ జ్ఞాన స‌ర‌స్వ‌తి దేవ‌స్థానం, బాస‌ర‌, నిర్మ‌ల్ జిల్లా.
 

బీఈసీఐఎల్‌లో ఖాళీలు (చివ‌రితేది: 15.01.2020)

నోయిడా(ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌)లోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం ఖాళీలు: 10పోస్టులు-ఖాళీలు: రిసెర్చ్ అసిస్టెంట్‌-06, ఫార్మ‌సిస్ట్‌-04.అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, ఎంఏస్సీ ఉత్తీర్ణ‌త‌.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500/-చివ‌రితేది: 15.01.2020చిరునామా: Deputy General Manager (HR) in BECIL's Corporate Office at BECIL Bhawan, C-56/A-17,Sector-62, Noida-201307 (U.P).
 

సంగారెడ్డిలో ఐఏఎఫ్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (తేది:2020 జ‌న‌వ‌రి 17-21)

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్‌) సంగారెడ్డి(తెలంగాణ‌)లో నిర్వ‌హించే రిక్రూట్‌మెంట్ ర్యాలీ ద్వారా ఎయిర్‌మెన్‌ గ్రూప్ వై(నాన్ టెక్నిక‌ల్‌), ఇత‌ర‌ పోస్టుల భ‌ర్తీకి అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..పోస్టులు: ఎయిర్‌మెన్‌, ఆటోమొబైల్ టెక్నిషియ‌న్‌, ఐఏఎఫ్ పొలీస్‌.అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌/ త‌త్స‌మాన‌ ఉత్తీర్ణ‌త‌, నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.వయ‌సు: 2000 జ‌న‌వ‌రి 17 - 2003 డిసెంబ‌రు 30 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత ప‌రీక్ష‌, అడాప్ట‌బిలిటీ టెస్ట్‌-1,2 ఆధారంగా.ర్యాలీ తేది: 2020 జ‌న‌వ‌రి 17-21.చిరునామా: జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌, సుల్తాన్‌పూర్‌, సంగారెడ్డి.
 

ఈసీహెచ్ఎస్‌లో 114 ఖాళీలు (చివ‌రితేది: 08.01.2020)

తెలంగాణ అండ్ ఆంధ్రా స‌బ్ ఏరియాకి చెందిన హైద‌రాబాద్‌లోని ఎక్స్‌స‌ర్వీస్‌మెన్ కంట్రిబ్యూట‌రీ హెల్త్ స్కీమ్‌(ఈసీహెచ్‌) కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం ఖాళీలు: 114పోస్టులు: మెడిక‌ల్ స్పెష‌లిస్ట్‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్, డెంట‌ల్ ఆఫీస‌ర్, న‌ర్సింగ్ అసిస్టెంట్‌, ఫార్మ‌సిస్ట్‌, డ్రైవ‌ర్‌, క్ల‌ర్క్‌, త‌దిత‌రాలు.అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీడీఎస్‌, బీఫార్మ‌సీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ఇంట‌ర్వ్యూతేదీలు: 2020 జ‌న‌వ‌రి 28-ఫిబ్ర‌వ‌రి 05.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 08.01.2020.చిరునామా: ఈసీహెచ్ఎస్ సెల్‌, తెలంగాణ అండ్ ఆంధ్రా స‌బ్ ఏరియా, బొల్లారం పోస్ట్‌, సికింద్రాబాద్‌.
 

Wednesday 18 December 2019

కోల్ ఇండియాలో 1326 మేనేజ్‌మెంట్ ట్రైనీలు (చివ‌రితేది: 19.01.2020)

భార‌త ప్ర‌భుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ‌కి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..మేనేజ్‌మెంట్ ట్రైనీమొత్తం ఖాళీలు1326విభాగాలుమైనింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, సివిల్‌, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌, మార్కెటింగ్ అండ్ సేల్స్‌, మెటీరియ‌ల్స్ మేనేజ్‌మెంట్‌, త‌దిత‌రాలు.అర్హ‌త‌స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, పీజీ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 01.04.2020 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ప‌రీక్ష‌తేదీలుఫిబ్ర‌వ‌రి 27, 28, 2020.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 21.12.2019.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 19.01.2020.

Wednesday 4 December 2019

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌‌లో ఖాళీలు

  • ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
  • దరఖాస్తుకు చివరితేది డిసెంబరు 16
  • జనవరి 27న రాతపరీక్ష నిర్వహణ

లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్‌ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌(హెచ్ఎఫ్ఎల్) దేశ‌వ్యాప్తంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు...

* అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 35 పోస్టులు

రాష్ట్రాలవారీగా ఖాళీలు..
ఛత్తీస్‌గఢ్01
మధ్యప్రదేశ్01
బిహార్01
ఒడిశా01
అసోం01
వెస్ట్ బెంగాల్02
ఉత్తర్ ప్రదేశ్04
ఢిల్లీ03
రాజస్థాన్01
చండీగఢ్01
కర్ణాటక04
ఆంధ్రప్రదేశ్01
తెలంగాణ02
కేరళ01
తమిళనాడు05
గుజరాత్01
మహారాష్ట్ర05
మొత్తం ఖాళీలు35

అర్హత: 55 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి. కంప్యూట‌ర్ స్కిల్స్‌ తప్పనిసరి.
వయోపరిమితి: 01.01.2019 నాటికి 23-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

రాతపరీక్ష విధానం..


➦ మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు.

➦ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), లాజికల్ రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు (15 నిమిషాలు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు) ఉంటాయి.

➦ పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు).

➦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.

జీతం: రూ.56,000.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం02.12.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది16.12.2019
ఆన్‌లైన్ పరీక్షతేది27.01.2020

Notification

Online Application

Website

ఆకాశవాణిలో ఉద్యోగాలు..

  • ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
  • దరఖాస్తుల సమర్పణకు చివరితేది డిసెంబరు 16
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు

ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన న్యూస్‌ ఎడిటర్లు, రిపోర్టర్ (తెలుగు), న్యూస్‌రీడర్ (తెలుగు, ఉర్దూ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివరాలు..

* ఖాళీల సంఖ్య: 03

➦ న్యూస్ ఎడిటర్/రిపోర్టర్: 01

విభాగం: తెలుగు

అర్హత: ఏదైనా డిగ్రీ. జర్నలిజంలో డిగ్రీ, పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.

అనుభవం: ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వర్క్ విభాగాల్లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
➦ న్యూస్ రీడర్: 02

అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. భాషపై పట్టు, మంచి వాయిస్ ఉండాలి.

విభాగం: తెలుగు, ఉర్దూ.

అనుభవం: టీవీ/రేడియోలో జర్నలిజం విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.

వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. న్యూస్ రీడర్ పోస్టులకు ఆడిషన్ టెస్ట్/ వాయిస్ టెస్ట్ కూడా ఉంటుంది.

Read Also: ఇంటెల్, ఇతర సంస్థలో ఉద్యోగాలు

దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 16.12.2019.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Deputy Director General [P],
All India Radio, Saifabad,

Hyderabad - 500 004.


Notification & Application

Website