Wednesday 18 December 2019

కోల్ ఇండియాలో 1326 మేనేజ్‌మెంట్ ట్రైనీలు (చివ‌రితేది: 19.01.2020)

భార‌త ప్ర‌భుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ‌కి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..మేనేజ్‌మెంట్ ట్రైనీమొత్తం ఖాళీలు1326విభాగాలుమైనింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, సివిల్‌, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌, మార్కెటింగ్ అండ్ సేల్స్‌, మెటీరియ‌ల్స్ మేనేజ్‌మెంట్‌, త‌దిత‌రాలు.అర్హ‌త‌స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, పీజీ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 01.04.2020 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ప‌రీక్ష‌తేదీలుఫిబ్ర‌వ‌రి 27, 28, 2020.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 21.12.2019.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 19.01.2020.

No comments:

Post a Comment