Friday 11 January 2019

న‌వోద‌య విద్యాల‌య స‌మితిలో 251 పోస్టులు (చివ‌రి తేది: 14.02.19)

న‌వోద‌య విద్యాల‌య స‌మితి దేశ‌వ్యాప్తంగా వివిధ రీజియ‌న్ ఆఫీసులుజ‌వ‌హ‌ర్ న‌వోద‌యవిద్యాల‌యాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....టీచింగ్‌నాన్ టీచింగ్ పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య‌: 2511) ప్రిన్సిప‌ల్ (గ్రూప్ ): 25అర్హ‌త‌ఆమాస్ట‌ర్స్ డిగ్రీబీఈడీ ఉత్తీర్ణ‌త‌తోపాటు వివిధ హోదాల్లో ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి.వ‌య‌సు: 50 ఏళ్లు మించకూడ‌దు.2) అసిస్టెంట్ క‌మిష‌నర్ (అడ్మినిస్ట్రేష‌న్‌) (గ్రూప్ ): 03అర్హ‌త‌: ఏదైనా డిగ్రీతోపాటు రెగ్యుల‌ర్ స‌ర్వీసులో ప‌నిచేస్తూ ఉండాలి.వ‌య‌సు: 45 ఏళ్లు మించకూడ‌దు.3) అసిస్టెంట్ (గ్రూప్ సి): 02అర్హ‌త‌డిగ్రీకంప్యూట‌ర్ ఆప‌రేష‌న్స్ ప‌రిజ్ఞానంఅనుభ‌వం.వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.4) కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ (గ్రూప్ సి): 03అర్హ‌త‌: డిగ్రీఏడాది కంప్యూట‌ర్ డిప్లొమాతోపాటు సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలివ‌య‌సు18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.5) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) (గ్రూప్ బి): 218అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీతోపాటు బీఈడీ ఉండాలివ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌రాత‌ప‌రీక్ష‌ఇంట‌ర్వ్యూ ద్వారా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజుప్రిన్సిప‌ల్అసిస్టెంట్ క‌మిస‌నర్ పోస్టుల‌కు రూ.1500; పీజీటీకి రూ.1000; మిగిలిన‌వాటికి రూ.800 ఆన్‌లైన్‌లో చెల్లించాలిఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుఫీజు చెల్లింపు ప్రారంభం: 15.01.2019ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 14.02.2019ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: 15.02.2019
 
 
 

No comments:

Post a Comment