Monday 4 February 2019

ఎస్ఎస్‌సీ- జూనియ‌ర్ ఇంజినీర్లు (చివ‌రితేది: 25.02.19)

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజనీర్ (జేఈ)
 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిష‌న్ప్ర‌క‌ట‌న‌ జారీచేసింది.
 దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 21 విభాగాల్లోని 
జూనియర్ఇంజినీర్ (సివిల్ఎలక్ట్రికల్మెకానికల్క్వాంటిటీ సర్వేయింగ్
పోస్టులను భర్తీ చేస్తారు.జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2019అర్హత‌సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత‌ఎంపిక విధానంరాతపరీక్ష (పేపర్-1, పేపర్-2), 
ధ్రువీక‌ర‌ణ పత్రాల ప‌రిశీల‌న ఆధారంగాదరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారాపరీక్ష ఫీజు: రూ.100.ముఖ్యమైన తేదీలు..    ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01-02-2019.     దరఖాస్తుకు చివరితేది: 25-02-2019.     ఫీజు చెల్లించడానికి చివరితేది: 27-02-2019.    చలానా జనరేషన్‌కు చివరితేది: 27-02-2019.    చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 27-02-201
పేపర్-1 పరీక్ష (సీబీటీతేది: 23-09-2019 నుంచి 27.09.2019 వ‌ర‌కు.                   పేపర్-2 పరీక్ష (కన్వెన్షనల్తేది: 29-12-2019.
 
 
 

No comments:

Post a Comment