Wednesday 5 September 2018

కేంద్రీయ విద్యాల‌యాల్లో 8339 పోస్టులు (చివ‌రితేది: 23.09.18)


న్యూదిల్లీలోని భార‌త మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ కేంద్రీయ విద్యాల‌య సంగ‌ఠన్ దేశంలోని వివిధ కేంద్రీయ‌ విద్యాల‌యాల్లో ప్రిన్సిప‌ల్, పీజీటీ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.గ‌తంలోని చివ‌రితేదీ (13.09.2018)ని 23.09.2018 వ‌ర‌కూ పొడిగించారు.వివ‌రాలు..* మొత్తం పోస్టుల సంఖ్య‌: 83391) ప్రిన్సిప‌ల్: 76
2)
వైస్-ప్రిన్సిప‌ల్: 220
3)
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్లు (పీజీటీ): 592
4)
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్లు (టీజీటీ): 1900
5)
లైబ్రేరియ‌న్: 50
6)
ప్రైమ‌రీ టీచ‌ర్లు: 5300
7)
ప్రైమ‌రీ టీచ‌ర్లు (మ్యూజిక్): 201అర్హ‌త‌, వ‌య‌సు: స‌ంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం.ఎంపిక‌: రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఆధారంగా. టెస్ట్ ఆఫ్‌లైన్‌లో ఉంటుంది.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివ‌రితేది: 23.09.2018.
 
 
 

No comments:

Post a Comment