Monday 7 May 2018

తెలంగాణ గురుకులం-ఖ‌మ్మం ప్రతిభా పాఠ‌శాల (చివ‌రి తేది: 16.05.18)

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఖ‌మ్మం ప్రతిభా పాఠ‌శాల‌లో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశానికి ప్రక‌ట‌న విడుద‌లైంది.వివ‌రాలు.......* ఖ‌మ్మం ప్రతిభా పాఠ‌శాల‌లో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాలుసీట్ల సంఖ్య: 90అర్హతః ఏప్రిల్ 2018లో 7 త‌ర‌గ‌తి ప‌రీక్షల‌కు హాజ‌రైన‌ తెలంగాణ‌కు చెందిన గిరిజ‌న బాల‌బాలిక‌లు అర్హులు.ఎంపిక‌: ప్రవేశ ప‌రీక్ష ద్వారా.ప‌రీక్ష తేది: 03.06.2018ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.30చివ‌రి తేది: 16.05.2018

 
 
 

No comments:

Post a Comment