Monday 7 May 2018

తెలంగాణ మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలలు (చివరి తేది: 15.05.18)

తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎంఆర్ఈఐఎస్) రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2018-19 సంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదల చేసింది.వివరాలు.....* మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశాలుకోర్సు: ఇంటర్ మొదటి సంవత్సరం.బోధనా మాధ్యమం: ఇంగ్లిష్గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ.అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ, నాన్ మైనారిటీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. 75శాతం సీట్లు మైనారిటీలకు, మిగతా 25శాతం సీట్లు నాన్‌మైనారిటీలకు కేటాయిస్తారు. ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తుకు చివరి తేది: 15.05.2018

No comments:

Post a Comment