Saturday 15 April 2017

తెలంగాణ గురుకులాల్లో 921 పోస్ట్ గ్రాడ్యుయేట్‌ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో వివిధ స‌బ్జెక్టుల‌ల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్‌ టీచర్ (పీజీటీ)ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గురుకులాల వారీగా ఖాళీల వివ‌రాలు
:1. మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ‌ బ్యాక్‌వ‌ర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 83 పోస్టులు2. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 165 పోస్టులు3. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 136 పోస్టులు4. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 257 పోస్టులు5. తెలంగాణ‌ మైనారిటీస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 280 పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 921
వయసు: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
అర్హతలు: క‌నీసం 50% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టులో పీజీ. సంబంధిత మెథ‌డాల‌జీలో బీఈడీ లేదా బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 18.04.2017.
చివరి తేది: 04.05.2017.
ప్రాథ‌మిక‌ (స్క్రీనింగ్) ప‌రీక్ష: 28.05.2017.

 
 

No comments:

Post a Comment