Tuesday 14 June 2016

రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్............

రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్! రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్! మీ సోషల్ నెట్‌వర్క్‌లో దీన్ని షేర్ చేయండి దీన్ని షేర్ చేయండి దీన్ని ట్వీట్ చేయండి దీన్ని షేర్ చేయండి మెయిల్ చేయండి వ్యాఖ్యలు రూ.251కే స్మార్ట్‌‌ఫోన్ అందిస్తామంటూ ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రింగింగ్ బెల్స్ సంస్థ తన ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్‌లను జూన్ 28 నుంచి డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లను ముందుగా బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేస్తామని రింగింగ్ బెల్స్ కంపెనీ డైరెక్టర్ మోహిత్ గోయల్ తెలిపారు. రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్! Read More : ఈ ATM పిన్ నెంబర్స్ వాడకండి! ఫిబ్రవరిలో జరిగిన బుకింగ్స్‌కు గాను, దేశవ్యాప్తంగా తమ ఫ్రీడమ్ 251 ఫోన్‌ల కోసం 7 కోట్ల మంది రిజస్టర్ కాగా, 30 వేల మంది క్యాష్ ఆన్ డెలివరీ ప్రాతిపదికన ఫోన్‌లను బుక్ చేసుకున్నట్లు గోయల్ పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. వీరికి జూన్ 28 నుంచి ఫోన్ డెలివరీ ఉంటుందని మోహిత్ ప్రకటించారు. రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్! 'ఫ్రీడమ్ 251' స్మార్ట్‌ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న 30,000 మందికి డబ్బు వాపసు చేసినట్లు రింగింగ్ బెల్స్ సంస్థ రెండు నెలల క్రితమే తెలిపింది. మరింత పారదర్శకంగా వ్యవహరించేందుకు ఫోన్ డెలివరీ చేసిన తరువాతే, వారి వద్ద నుంచి డబ్బు తీసుకుంటామని కంపెనీ వెల్లడించిన విషయం తెలిసిందే.........

No comments:

Post a Comment