Saturday 25 June 2022

కోల్‌ఇండియాలో 1050 పోస్టులు

 భారత ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ.. కోల్‌ ఇండియా లిమిటెడ్‌.. గేట్‌–2022 స్కోర్‌ ద్వారా మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 1050
పోస్టుల వివరాలు: మైనింగ్‌–699, సివిల్‌–160, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌–124, సిస్టమ్‌ అండ్‌ ఈడీపీ–67.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ /బీటెక్‌ /బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణత ఉండాలి. 
వయసు: 30ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 
వేతనం: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా ఎంపికైన వారికి ఈ2 గ్రేడ్‌ నెలకు రూ.50,000–1,60,000 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టుల్లో సాధించిన వాలిడ్‌ గేట్‌ 2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.06.2022
దరఖాస్తులకు చివరి తేది: 22.07.2022

వెబ్‌సైట్‌: https://www.coalindia.in

No comments:

Post a Comment