Wednesday 6 October 2021

డీఈఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

డీఈఈ సెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల7 (గురువారం) నుంచి 9వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ పరీక్షలో మొత్తం 3,911 మంది ఉత్తీర్ణులయ్యారు. 

వారు రాష్ట్రంలోని 10ప్రభుత్వ డైట్లలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. 


పూర్తి వివరాలను వెబ్ సైట్ నుంచి పొందొచ్చు.

http://deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_HomePage.aspx

No comments:

Post a Comment