Saturday 25 January 2020

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు (చివరితేది: 28.01.2020)

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ఖాళీ సీట్లకు అలుగునూరు, కరీంనగర్, గౌలిదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.వివరాలు.....1) 6 నుంచి 9 తరగతుల బ్యాక్‌లాగ్ ఖాళీలు2) సెంటర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ అలుగునూరు, కరీంనగర్, గౌలిదొడ్డిలో 8వ తరగతి ప్రవేశాలు, సైనిక స్కూల్ రుక్మాపూర్‌, కరీంనగర్‌లో 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు.అర్హత2019-20 విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8వ తరగతులు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.ఎంపికప్రవేశ పరీక్ష ద్వారా.పరీక్ష తేది: 23.02.2020.దరఖాస్తు విధానంఆన్‌లైన్‌.ద‌రఖాస్తుకు చివరితేది28.01.2020.
 
 

No comments:

Post a Comment