Tuesday 2 April 2019

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,000 పీవో పోస్టులు (చివ‌రితేది: 22.04.2019)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- దేశంలోని శాఖల్లో పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు........
పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌): 2,000 పోస్టులు
అర్హత‌: ఏదైనా డిగ్రీ. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం/ సెమిస్టర్ చ‌దువుతున్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోడానికి అర్హులు
.
వ‌య‌సు: 01.04.2019 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్ల గ‌రిష్ఠ వ‌య‌సు మిన‌హాయింపు ఉంటుంది
.
ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ఆన్‌లైన్ ప‌రీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు....

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం
02.04.2019.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది
22.04.2019.
ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీలు: జూన్‌
 8, 9, 15 & 16.
ఆన్‌లైన్ మెయిన్‌ ప‌రీక్ష తేది:
 20.07.2019.
గ్రూప్ డిస్కష‌న్‌ఇంట‌ర్వ్యూ: సెప్టెంబ‌ర్‌లో.

No comments:

Post a Comment